"వేక్ అప్ ఇండియా" (Wakeup India) అల్బమ్ ఆవిష్కరణ -Anvesh Leo
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా ప్రముఖ పాప్ సింగర్ "స్మిత" రూపొందించిన "వేక్ అప్ ఇండియా" (Wakeup India) అల్బమ్ ఆవిష్కరణ వేడుకలు గుంటూరు జిల్లా తాడేపల్లి శివారులోని విజయవాడ క్లబ్ లో మంగళవారం రాత్రి అత్యంత వేడుకగా జరిగాయి... ఈ కార్యక్రమంలో స్మితతోపాటు బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు, పాటల రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అనంత శ్రీరాం, సంగీత దర్శకులు రఘు కుంచె, నీహాల్, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు...
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా ప్రముఖ పాప్ సింగర్ "స్మిత" రూపొందించిన "వేక్ అప్ ఇండియా" (Wakeup India) అల్బమ్ ఆవిష్కరణ వేడుకలు గుంటూరు జిల్లా తాడేపల్లి శివారులోని విజయవాడ క్లబ్ లో మంగళవారం రాత్రి అత్యంత వేడుకగా జరిగాయి... ఈ కార్యక్రమంలో స్మితతోపాటు బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు, పాటల రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అనంత శ్రీరాం, సంగీత దర్శకులు రఘు కుంచె, నీహాల్, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు...